హిజాబ్ వివాదం ఐసిస్ కుట్రే: కర్ణాటక మంత్రి
బెంగళూరు: హిజాబ్ వివాదంలో అంతర్జాతీయ సంస్థల పాత్ర ఉందని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ ఆరోపించారు. దీనికి ముస్లిం బాలికలు, మహిళలను నిందించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వివాదం వెనక చాలా మంది ఉన్నారన్నారు. "విదేశీ సంస్థల కుట్ర ఇందులో దాగి...
