archive#Kaliyuga Vaikunthanathudu

News

ఆరు నెలల తర్వాత అందుబాటులోకి శ్రీవారి మెట్ల మార్గం

తిరుప‌తి: కలియుగ వైకుంఠనాథుడ్ని దర్శించుకోవడానికి కాలినడకన వచ్చే భక్తులు.. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో పాదయాత్ర చేస్తూ తిరుమల చేరుకొంటారు. శ్రీవారి మెట్టు మార్గంతో పోలిస్తే అలిపిరి కాలిబాట ఎక్కువ దూరం ఉండటంతో అధిక శాతం భక్తులు శ్రీవారిమెట్టు మార్గాన్ని ఎంచుకొని తిరుమల...