archive#Juvenile Board

News

అమ్నేషియా పబ్ కేసు… నిందితుల‌ను గుర్తించిన బాధితురాలు

జూబ్లీహిల్స్ : హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ ప‌రిధిలోని అమ్నేషియా ప‌బ్ గ్యాంగ్ రేప్‌న‌కు సంబంధించి పోలీసులు నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేశారు. వీరిలో మేజ‌ర్ అయిన సాదుద్దీన్ చంచ‌ల్‌గూడ జైల్లో ఉండ‌గా.....