బెంగళూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోడీ
* 20 నుంచి మోడీ కర్ణాటక పర్యటన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20 నుంచి రెండు రోజులపాటు కర్ణాటకలో పర్యటిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాలతోపాటు బెంగళూరు, మైసూరులలో జరిగే వివిధ...
