జర్నలిస్ట్ రాణా ఆయూబ్పై ఈడీ చార్జిషీట్
ఘజియాబాద్: జర్నలిస్ట్ రాణా ఆయూబ్పై మనీలాండింగ్ ఆరోపణల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఘజియాబాద్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. గతేడాది ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నది. కెట్టో.కామ్ వెబ్సైట్ ద్వారా దాతృత్వం...

