archive#JOSHIMATT

News

జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడంపై ప్రధాని కార్యాలయంలో అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలోని భూమి ఆందోళనకర రీతిలో కుంగిపోతున్న ఘటనపై ప్రధాని కార్యాలయం సమీక్ష నిర్వహించింది. పట్టణంలోని 600కు పైగా ఇళ్లు, భవనాలు, రోడ్లు కుంగిపోవడానికి కారణాలను అన్వేషించడం కోసం వివిధ రంగాల నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం...