దేశంలో ఆలయాలను కూల్చే మసీదులు కట్టారు
వాటిని ప్రభుత్వాలు తాకకూడదని ముస్లిం దురహంకారి వ్యాఖ్యలు లక్నో: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే వ్యవహారం న్యాయస్థానాలకు చేరిన వేళ.. యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తాఖీర్ రజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశంలోని కొందరు ఇస్లాంలోకి మారి...

