archive#Jnanavapi Mosque in Uttar Pradesh

News

కాశీలోని జ్ఞానవాపీ మసీదును తనిఖీ చేయాల్సిందే… సుప్రీం కోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదులో సర్వేను తక్షణమే నిలిపేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశాన్ని సరైన సమయంలో పరిశీలిస్తామని తెలిపింది. కాశీ విశ్వనాథుని దేవాలయం సమీపంలో ఉన్న ఈ మసీదులో సర్వే నిర్వహించాలని వారణాసి కోర్టు ఆదేశించిన సంగతి...