కశ్మీర్ భారత్లో అంతర్భాగమే… పాక్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని పాకిస్తాన్ మరోసారి లేవనెత్తగా.. దీటుగా స్పందించింది భారత్. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భారత్తో సంబంధాలు మరింత సంక్షిష్టమయ్యాన్నారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావాల్ భుట్టో. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం...
