భారత నౌకాదళం చేతికి మరో కీలక అస్త్రం ఐఎన్ఎస్ కరంజ్
భారత నౌకాదళం చేతికి మరో కీలక అస్త్రం అందింది. ప్రాజెక్టు-75లో భాగంగా చేపట్టిన ఐఎన్ఎస్ కరంజ్ను ముంబయిలో ఉన్నతాధికారుల సమక్షంలో దీనిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్బీర్ సింగ్, విశ్రాంత అడ్మిరల్ వీఎస్ షెకావత్ పాల్గొన్నారు. ఈ...
