archive#Information Technology Rules 2021

News

హానిక‌ర సోషల్ మీడియా ఖాతాల‌ కట్టడికి కేంద్రం కఠిన నిబంధనలు

న్యూఢిల్లీ: సోషల్​ మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను ప్రవేశపెట్టనుంది. సామాజిక మాధ్యమ సంస్థల గ్రీవెన్స్​ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్​ కమిటీని నియమించనుంది. దీనికోసం ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ రూల్స్​ 2021ను సవరించనుంది. ఈ అప్పీలేట్​...