మన్మోహన్, సోనియా క్షమాపణలు చెప్పాలి: ఆర్ఎస్ఎస్
న్యూఢిల్లీ: 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల పేర్లు చెప్పమని తనను బెదిరించారని ఓ సాక్షి న్యాయస్థానం ముందు వెల్లడించిన తర్వాత `కాషాయ ఉగ్రవాదం’ పేరుతో ఓ తప్పుడు కేసులో తమ నేతలను ఇరికించేందుకు యూపీఏ హయాంలో కాంగ్రెస్...
