భారత్-చైనాల మధ్య కీలక సైనిక చర్చలు
భారత్, చైనా సైనిక కమాండర్ల మధ్య శుక్రవారం కీలక చర్చలు జరగనున్నాయి. సరిహద్దుల్లో శాంతి స్థాపన దిశగా ఈ దఫా పురోగతి చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోర్ కమాండర్ స్థాయిలో జరిగే ఈ చర్చలకు తూర్పు లద్దాఖ్లోని చుషుల్ ప్రాంతంలో...
