archive#Indian School of Business

News

26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్‌కు రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర...