డోలో విక్రయాలకు తాయిలాలు నిజం కాదు
* రూ.1,000 కోట్ల తాయిలాలపై ఐపీఏ వివరణ డోలో-650 ట్యాబ్లెట్ విక్రయాలు పెంచుకోడానికి, ఆ ఔషధ తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్, వైద్యులకు రూ.1,000 కోట్ల విలువైన తాయిలాలు ఇచ్చిందనే ఆరోపణలను ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) తోసి పుచ్చింది. ఈ...
