చైనా దారుణాలను వెలుగులోకి తెచ్చిన భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం
అమెరికాలోని భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్కు ప్రతిష్ఠాత్మక పులిట్జర్ పురస్కారం లభించింది. బజ్ఫీడ్ న్యూస్ సంస్థలో పని చేస్తున్న మేఘా రాజగోపాలన్ చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. చైనా దేశంలో నిర్వహిస్తున్న నిర్బంధ శిబిరాలను...
