హిందూ మహాసముద్రంలో నిఘా కోసం 10 డ్రోన్లను కొనుగోలు చేయనున్న భారత్
హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా కోసం భారత నావికాదళం క్రొత్తగా 10 స్వంత డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ఇప్పటివరకూ అమెరికా డ్రోన్లను లీజుకు తీసుకొని వినియోగించుకున్న భారత నావికాదళానికి నూతనంగా 10 స్వంత డ్రోన్లు రానున్నాయి. ఈ క్రొత్త డ్రోన్ల కొనుగోలుకు...
