archiveINDIAN NAVY PURCHASE DRONES

News

హిందూ మహాసముద్రంలో నిఘా కోసం 10 డ్రోన్లను కొనుగోలు చేయనున్న భారత్

హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా కోసం భారత నావికాదళం క్రొత్తగా 10 స్వంత డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ఇప్పటివరకూ అమెరికా డ్రోన్లను లీజుకు తీసుకొని వినియోగించుకున్న భారత నావికాదళానికి నూతనంగా 10 స్వంత డ్రోన్లు రానున్నాయి. ఈ క్రొత్త డ్రోన్ల కొనుగోలుకు...