సరిహద్దుల్లో చైనా కదలికలపై నిఘా: కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: డోక్లాం వద్ద చైనా కార్యకలాపాలపై ఆందోళన అక్కర్లేదని.. అవసరమైన నిఘా పెంచామని భారత ప్రభుత్వం పేర్కొంది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిణామాలను ఉపేక్షించబోమని, అలాంటి వాటిని ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని తెలిపింది కేంద్రం. అంతేకాదు.. దేశ భద్రతను కాపాడేందుకు అవసరమైన...

