archiveINDIAN GOVERNMENT Vs TWITTER

News

మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు : వారంలోగా వివరణ ఇవ్వండి : ట్విటర్‌ ఎండీకి యూపీ పోలీసుల నోటీసు

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ భారత విభాగానికి ఎండీగా ఉన్న మనీషా మహేశ్వరికి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్‌ను ఉపయోగించుకున్నారని.. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్‌...