కరోనా మరణాలు భారత్లోనే తక్కువ – కేంద్రం వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారితో వివిధ దేశాలు కకావికలం అవుతున్నాయి. ఈ సందర్భంగా మిగతా దేశాలతో పోల్చితే కొవిడ్-19 మరణాల రేటు భారత్లోనే అతి తక్కువని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా దేశంలో కొవిడ్ మరణాలు రేటు 3.2శాతం ఉందని.....
