చైనాతో పదమూడో దఫా చర్చలు విఫలం
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై చైనాతో జరిగే ప్రతి చర్చలో సానుకూల ఫలితాలను భారత్ ఆశించకూడదని ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణె తెలిపారు. చర్చలు సాగుతున్నంత కాలం.. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు నెమ్మదిగా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. భారత్-చైనా మధ్య...
