ఇస్లామిక్ దేశాలకు భారత్ కౌంటర్!
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై కాషాయ పార్టీల నేతల వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య భగ్గుమంది. భారత్పై తగు చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితిని కోరింది. ఇక ఓఐసీ ప్రకటనను భారత్ తోసిపుచ్చుతూ...

