కూలిన మిగ్ విమానం.. పైలట్ మృతి
భారత్-పాక్ సరిహద్దు సమీపంలో ఘటన జైసల్మేర్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్లో ఐఏఎఫ్ మిగ్-21 విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ మరణించారు. రాజస్థాన్లోని జైసల్మేర్లోని ఇసుక తిన్నెల్లో ఐఎఎఫ్ మిగ్ విమానం శుక్రవారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ వింగ్ కమాండర్...
