1.77 లక్షల ఏళ్ల కిందటే భారత్లో మానవ మనుగడ
తాజా అధ్యయనంలో వెల్లడి రాజస్థాన్: అండాకార రాతి గొడ్డళ్ల వంటి పనిముట్లను ఉపయోగించిన ఆది మానవులు భారత్లో 1.77 లక్షల ఏళ్ల క్రితం జీవించి ఉన్నారని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ఆసియా వ్యాప్తంగా హోమో సెపియన్ల విస్తరణ చోటుచేసుకోవడానికి కాస్త ముందు...
