హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ జాతికి అంకితం చేసిన మోదీ
పంజాబ్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని మొహాలీలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ని జాతికి అంకితం చేశారు. భారత ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్ సెంటర్, ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్ ద్వారా రూ....
