త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్ టెక్నాలజీ అందుబాటులోకి – అమిత్ షా
జమ్ములోని భారత వైమానిక స్థావరంపై దాడి జరిగిన తర్వాత యాంటీ డ్రోన్ టెక్నాలజీ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తొలిసారిగా స్పందించారు. త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. దీనికోసం ఇప్పటికే భారత రక్షణ...
