పాఠ్యపుస్తకాల్లో మొగలుల చరిత్ర స్థానే హిందూ రాజుల వీరోచిత గాథలు
* కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం కర్ణాటకలో పాఠశాల పుస్తకాల్లో మొఘల్ చక్రవర్తుల పాఠ్యాంశాలు చరిత్రలో కలిసిపోనున్నాయి. టిప్పు సుల్తాన్ పాఠాలను గతంలోనే తొలగించారు. మొఘలుల చరిత్రను తొలగించి, ఆ స్థానంలో దేశం కోసం పోరాడిన హిందూ రాజుల చరిత్రకు పెద్దపీట వేయాలని...
