ముగ్గురు హిందూ కార్యకర్తలను చంపిన టీఎంసీ ముస్లిం కార్యకర్తలు!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో మరో దారుణం సంభవించింది. ముగ్గురు హిందూ టీఎంసీ కార్యకర్తలను ముస్లిం టీఎంసీ కార్యకర్తలు హత్య చేశారు. గోపాల్పూర్ గ్రామ పంచాయతీ సభ్యుడు స్వపన్ మాఝీతో సహా మరో ఇద్దరు హిందూ టీఎంసీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. దక్షిణ...
