archive#Hindu temples properties

News

ఆలయాల స్వాధీనంపై తమిళనాడుకు `సుప్రీం’ నోటీసు

న్యూఢిల్లీ: దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడాన్ని మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సవాల్‌ చేశారు. సుబ్రమణ్య స్వామి పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ జరిపి.. తమిళనాడు ప్రభుత్వానికి...
News

ఏపీలో ఆల‌యాల ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి

హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో భ‌క్తుల ధ‌ర్నా ప్ర‌కాశం(ఆంధ్ర‌ప్ర‌దేశ్‌): హిందూ దేవాల‌యాల ఆస్తుల‌ను అన్య‌మ‌త‌స్తులు ఆక్ర‌మించుకుంటున్నార‌ని, త‌క్ష‌ణం అధికారులు స్పందించి ఆ ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప‌లువురు భ‌క్తులు ఆందోళ‌న చేశారు. ఈ మేర‌కు హిందూ ధర్మ రక్షా సమితి...