పాకిస్తాన్లో హిందూ టీచర్కు రూ. 50 వేల జరిమానా!
దైవదూషణ ఆరోణలపై తీర్పు చెప్పిన కోర్టు విద్యార్థి చర్యతో ఫిర్యాదు, ఆలయంపై దాడి, విగ్రహాల ధ్వంసం హిందువులపై రోజు రోజుకూ పెరుగుతున్న వివక్ష ఇస్లామాబాద్: పాకిస్తాన్లో హిందువులపై వివక్ష సర్వసాధారణమైపోతోంది. సింధ్లోని ఘోట్కీలో అడిషనల్ సెషన్స్ జడ్జి ముర్తాజా సోలంగి పాకిస్తాన్కు...
