‘హిందూ ఫోబియా’నూ గుర్తించాలి
భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి ఢిల్లీ: బౌద్ధ, సిక్కు మతాలపై విద్వేష చర్యలతో పాటు ‘హిందూ ఫోబియా’నూ గుర్తించాలని ఐరాసలో భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి స్పష్టం చేశారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్(జిసిటిసి) నిర్వహించిన ఆన్లైన్...
