పాకిస్తాన్లో హిందువులపై కొనసాగుతున్న నరమేధం. ఇరవై ఒక్క ఇళ్ళు దహనం
పాకిస్థాన్లో హిందువులపై అమానవీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్లోని సింధు ప్రాంతంలో గల 21 హిందూ గృహాలు తగులబెట్టబడ్డాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కొట్టి వాళ్ల ఇళ్లల్లో నుంచి గెంటి వేశారు. తగలబడ్డ ఇళ్లలో చిక్కుకున్న వారి పరిస్థితి...
