చర్చి నిర్మాణానికి 87 ఏళ్ళ హిందువుడి భూమి ఆక్రమణ!
తమిళనాడు: ఒక పాస్టర్ అద్దెకు తీసుకున్న స్థలంలో చర్చి నిర్మించాడు. అయితే, ఈ నిర్మాణంలో 87 ఏళ్ళ హిందువుని భూమిని కూడా ఆక్రమించాడు. పూర్వపరాలు పరిశీలించిన మద్రాస్ హైకోర్టు ఆ వృద్ధుని ఆస్తిని ఆక్రమించిన చర్చిని తొలగించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది....
