ఢిల్లీలోని కుతుబ్ మినార్ విష్ణు ధ్వజమే…
హిందూ పూజలకు అనుమతించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్ న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం కుతుబ్మినార్పై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ప్రతినిధి వినోద్ బన్సాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ప్రసిద్ధ స్మారక చిహ్నం కుతుబ్మినార్ నిజానికి విష్ణు స్తంభం అని వీహెచ్పీ ప్రతినిధి...

