ఆ అక్రమ కట్టడాల కింద 27 హిందూ, జైన దేవాలయాలు
పునరుద్ధరించాలని ఢిల్లీ కోర్టులో అప్పీలు ప్రభుత్వానికి, ఎ.ఎస్.ఐ.కి నోటీసులు న్యూఢిల్లీ: మెహ్రౌలీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో 27 హిందూ-జైన్ దేవాలయాలు ఉన్నాయని, వాటిని పునరుద్ధరించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో అప్పీల్ దాఖలైంది. దీంతో కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, భారత పురావస్తు శాఖకు...
