ఆఫ్ఘన్ సిక్కు, హిందూ ప్రతినిధి బృందంతో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన సిక్కు, హిందూ ప్రతినిధి బృందం శనివారం ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకుంది. పౌరత్వ సవరణ చట్టం(సిఎఎ)ను తేవడం, తమకు ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో తమకు అండగా నిలబడడంపై ఆయనకు కృతజ్ఞతలను తెలిపింది. ఆ ప్రతినిధి...

