ప్రభుత్వోద్యోగులే…. కానీ ఉగ్రవాదులకు విధేయులు
సయ్యద్ సలాహుద్దీన్.. ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. అతడికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక్క కుమారుడు తప్ప అందరూ జమ్ముకశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. 2016లో వీరిలో ఒక కుమారుడు పనిచేస్తున్న కార్యాలయంపై ఉగ్రవాదులు...
