2020లో దేశ చరిత్రలోనే అత్యధిక మరణాలు నమోదు
న్యూఢిల్లీ: 2020.. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగిపోయిన సంవత్సరం. దేశ చరిత్రలోనే అత్యధికంగా 2020లో 81.15 లక్షల మరణాలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది (2019)తో పోలిస్తే ఏకంగా 4.74 లక్షల మరణాలు అధికంగా 2020లో నమోదైనట్టు కేంద్ర జనగణన శాఖ తాజా...
