archiveHigh alert in Jammu and Kashmir in the wake of the All-Party Conference

News

అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లో హై అలర్ట్

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాల్లో 48 గంటలపాటు హై అలర్ట్‌ విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడి...