పంజాబ్లో ఉగ్రదాడి … ఢిల్లీలో అప్రమత్తం
న్యూఢిల్లీ: పొరుగు రాష్ట్రమైన పంజాబ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఫరీదాబాద్ పోలీసులు నిఘా పెంచారు. ఎన్సీఆర్ ఏరియాలోని అన్ని పోలీసు స్టేషన్లలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో...
