హీరోయిన్ సాయిపల్లవిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
గో ప్రేమికులను కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చారని భజరంగ్ దళ్ నాయకులు హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో...
