నేపాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షం
వంద మందికి పైగా మృతి, వేలల్లో నిరాశ్రయులు న్యూఢిల్లీ: నేపాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద కారణంగా పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటివరకు మొత్తం 104 మంది చనిపోగా, 41...
