గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం
పాక్ నుంచి అక్రమ రవాణా రూ. 400 కోట్లు విలువ ఉంటుందని అంచనా గాంధీనగర్: గుజరాత్ తీరంలో భారీగా మత్తుపదార్ధాలు పట్టుబడ్డాయి. పాకిస్థాన్ నుంచి భారత సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ను సముద్ర తీర రక్షక దళం పట్టుకుంది....
