రాష్ట్రంలో మరో దేవాలయంపై దాడి
రాష్ట్రంలో మరో దేవాలయంపై దాడి జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం లోని బొటవంపల్లి గ్రామ శివార్లలో శ్రీ రామ మందిరం లో గల ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు కొందరు ధ్వంసం చేశారు. నిన్న (17/9/2020), గురువారం మహాలయ అమావాస్య...
