ఎండీయూ క్యాంపస్లో కాల్పుల కలకలం!
రోహ్తక్: హర్యానాలోని రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ (ఎండీయూ) క్యాంపస్లో శనివారం సాయంత్రం నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన తర్వాత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ క్యాంపస్ నుండి బయలుదేరిన 90 నిమిషాల తర్వాత ఈ...
