అహ్మదాబాద్ బాంబు పేలుళ్ళ కేసు: 38 మందికి ఉరిశిక్ష!
గుజరాత్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ స్పెషల్ కోర్టు 38 మందికి ఉరిశిక్ష విధించింది. సీరియల్ బాంబు పేలుళ్ళ కేసులో ఇప్పటికే 49 మందిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి ఇవాళ శిక్ష ఖరారు...
