ప్రఖ్యాత పాత్రికేయుడు వరదాచారి ఇకలేరు
భాగ్యనగరం: ప్రముఖ పాత్రికేయుడు గోవర్ధన సుందర వరదాచారి (92) గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. తెలుగు పాత్రికేయ లోకానికి జీఎస్ వరదాచారిగా సుపరిచితుడైన ఆయన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరదాచారి అక్టోబర్ 15, 1932న ఉమ్మడి నిజామాబాద్...
