అంతర్జాతీయ విమానాలకు భారత్ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలకు భారత్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కరోనా కారణంగా గతేడాది మార్చి నుండి భారత్పై అంతర్జాతీయ విమానాల...
