archiveGOVERNOR ORDERED THE GOVERNMENT TO APPOINT NIMMAGADDA RAMESH KUMAR AS SEC

News

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించండి – గవర్నర్ ఆదేశం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్‌ లేఖ పంపారు. మే 29 నాటి...