కరోనా పరిస్థితులను సమీక్షించిన గవర్నర్ బిశ్వభూషణ్
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. లాక్డౌన్ ముందు, ఆ తర్వాత పరిస్థితులపై ఆరా తీశారు. అన్లాక్ సమయంలో 12 నుంచి 13 శాతం కేసులు పెరగడంపై...
